ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాపట్ల జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ..?

ABN, First Publish Date - 2023-06-08T10:30:01+05:30

గుంటూరు: ఎన్నికల ముందు బాపట్ల జిల్లా వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ప్రస్తుత పరుచూరు వైసీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఎన్నికల ముందు బాపట్ల జిల్లా వైసీపీ (YCP)కి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ప్రస్తుత పరుచూరు వైసీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Amanchi Krishnamohan) సోదరుడు ఆమంచి స్వాములు (Amanchi Swamulu) జనసేన (Janasena) పార్టీలో చేరనున్నారు. ఈ నెల 12వ తేదీన స్వాములు జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)తోపాటు నాగబాబు (Nagababu), నాదేండ్ల మనోహర్‌ (Nadendla Manohar)తో స్వాములు చర్చలు జరిపారు. కొద్ది రోజులుగా స్వాములు జనసేనలో చేరుతున్నారంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-08T10:30:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising