ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: సీఎస్‎గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ఎ.శాంతికుమారిని

ABN, First Publish Date - 2023-01-12T09:04:50+05:30

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ఎ.శాంతికుమారిని సీఎస్‎గా ప్రభుత్వం నియమించింది. 1989 ఐఏఎస్‌ బ్యాచ్‌కు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి ఎ.శాంతికుమారిని సీఎస్‎గా ప్రభుత్వం నియమించింది. 1989 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖను పర్యవేక్షిస్తున్నారు. పలు తర్జనభర్జనల అనంతరం ఆమె నియామకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓకే చేశారు. సీఎం ఆదేశాలతో సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వి.శేషాద్రి బుధవారం నియామక ఉత్తర్వులు (జీవో నంబర్‌ 71) జారీ చేశారు.

Updated Date - 2023-01-12T09:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising