ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వరద బాధితుల కోసం సీతక్క ఎమోషనల్..

ABN, First Publish Date - 2023-08-02T12:11:15+05:30

ములుగు జిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములుగుజిల్లా కొండాయి గ్రామం వరద ముంపుకు గురైందని, ఇంకా కోలుకోలేదని, బాధితులు గుండెలవిసేలా ఏడున్నారని ఎమ్మెల్యే సీతక్క ఎమోషనల్ అయ్యారు.

ములుగు జిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములుగుజిల్లా కొండాయి గ్రామం వరద ముంపుకు గురైందని, ఇంకా కోలుకోలేదని, బాధితులు గుండెలవిసేలా ఏడున్నారని ఎమ్మెల్యే సీతక్క ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా కొండాయిలో సీతక్క ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఒకే ఊరిలో 8 మంది చనిపోయారని, ఇళ్లు కుప్పకూలిపోయాయని, ఇది చాలా విషాదకరమైన సంఘటన అని, ఎవరిని కదిలించినా వాళ్ల గుండెల్లో ఆవేదన తప్ప ఇంకొకటి లేదని అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం బాధితులకు సహాయం ప్రకటించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-02T12:11:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising