ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇసుక వ్యవహారాలు ఎన్నో ట్విస్టులు..

ABN, First Publish Date - 2023-08-21T11:25:32+05:30

అమరావతి: ఏపీలో ఇసుక వ్యవహారంలో తొలి నుంచి ఎన్నో ట్విస్టులు.. 2016లో టీడీపీ ప్రభుత్వం ఇసుకను ఉచితం చేసింది. జగన్ సర్కార్ వచ్చాక కొత్త ఇసుక పాలసి పేరిట 2019లోని ఇసుకను అమ్మకం సరుకుగా మార్చేసింది.

అమరావతి: ఏపీలో ఇసుక వ్యవహారంలో తొలి నుంచి ఎన్నో ట్విస్టులు.. 2016లో టీడీపీ ప్రభుత్వం ఇసుకను ఉచితం చేసింది. జగన్ సర్కార్ వచ్చాక కొత్త ఇసుక పాలసి పేరిట 2019లోని ఇసుకను అమ్మకం సరుకుగా మార్చేసింది. ఆ తర్వాత కొత్త పాలసీలో మరిన్ని మెరుగుల పేరిట ఇసుక అమ్మకాల నుంచి గనుల శాఖను తప్పించి ప్రైవేటు సంస్థకు కాంట్రాక్టు ఇవ్వాలని నిర్ణయించింది. ఓ కేంద్ర సంస్థ ద్వారా టెండర్లు జరిపించి తెలిసిన సంస్థ అయిన జేపీ వెంచర్స్‌కు టెండర్ దక్కేలా తెరవెనుక వైసీపీ ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-21T11:25:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising