ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీజీఎఫ్ నుంచి అర్చలకు వేతనాలు!

ABN, First Publish Date - 2023-07-20T11:45:30+05:30

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలమంది అర్చకులు వివిధ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 1360 మందికి మాత్రమే దేవదాయశాఖ వేతనాలు ఇస్తోంది. ఇంకా కొన్ని వేల మంది అర్చకులు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు.

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేలమంది అర్చకులు వివిధ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 1360 మందికి మాత్రమే దేవదాయశాఖ వేతనాలు ఇస్తోంది. ఇంకా కొన్ని వేల మంది అర్చకులు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా మరో 6 వందల మందికి మాత్రమే వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ 6 వందల మందికి ఏ నిధుల నుంచి వేతనాలు ఇవ్వాలన్నదానిపై దేవాదాయశాఖ అనేకసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి.. చివరికి సీజీఎఫ్ నుంచి వారికి వేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-20T11:45:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising