ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డబ్బులు లేవ్.. రుణమాఫీ సంగతేంటో..?

ABN, First Publish Date - 2023-08-03T09:54:04+05:30

హైదరాబాద్: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ దళితబంధు, పంటరుణాల మాఫీ వంటి భారీ పథకాలను అమలు చేయక తప్పని పరిస్థితి కేసీఆర్ సర్కార్‌కు ఏర్పడింది. కానీ ఖజానాలో చూస్తే మాత్రం నిధులు నిండుకుంటున్న పరిస్థితి.

హైదరాబాద్: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ దళితబంధు, పంటరుణాల మాఫీ వంటి భారీ పథకాలను అమలు చేయక తప్పని పరిస్థితి కేసీఆర్ సర్కార్‌కు ఏర్పడింది. కానీ ఖజానాలో చూస్తే మాత్రం నిధులు నిండుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆదాయవనరులపై దృష్టి పెట్టింది. ఓ వైపు భూముల అమ్మకానికి ప్రయత్నాలు చేస్తూనే.. మరోవైపు ఎక్సైజు రాబడిపై కన్నేసింది. ఆ శాఖ ద్వారా రూ. 2వేల కోట్ల ఆదాయాన్ని ముందస్తుగానే రాబట్టాలని నిర్ణయించింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-03T09:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising