పొంగులేటి, జూపల్లితో నేడు రేవంత్ భేటీ..
ABN, First Publish Date - 2023-06-21T10:50:34+05:30
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు పొంగులేటి నివాసానికి రేవంత్ వెళ్లనున్నట్లు సమాచారం. కాగా ఈ రోజు సాయంత్రం రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ లోపు రేవంత్.. పొంగులేటి.. జూపల్లితో చర్చలు జరపనున్నారు. చర్చలకు సంబంధించిన అంశాలను గురువారం రాహుల్ గాంధీకి నివేదించనున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-06-21T10:50:34+05:30 IST