ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మైనంపల్లి భయంతోనే అజ్ఞాతంలోకి..: తిరుపతి రెడ్డి

ABN, First Publish Date - 2023-07-19T12:45:23+05:30

హైదరాబాద్: తన స్థలంపై కన్నేసిన మల్కాగ్జిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. ఆయన అనుచరుల బెదిరింపులకు భయపడి తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ఇటీవల కనిపించకుండా పోయిన రియల్టర్ తిరుపతి రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: తన స్థలంపై కన్నేసిన మల్కాగ్జిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు.. ఆయన అనుచరుల బెదిరింపులకు భయపడి తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ఇటీవల కనిపించకుండా పోయిన రియల్టర్ తిరుపతి రెడ్డి చెప్పారు. అల్వాల్ మాజీ ఎన్స్‌పెక్టర్ గంగాధర్, సబ్ రిజిస్ట్రార్ ముజీర్.. మరికొందరు అధికారులు ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని తిరుపతి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లడంతో కిడ్నాప్ ఆరోపణలు వెల్లువెత్తాయని, దాంతో డీజీపీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చానని తిరుపతిరెడ్డి చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-19T12:45:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising