ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబుపై పోలీస్ కేసు..

ABN, First Publish Date - 2023-08-09T11:16:14+05:30

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరు అల్లర్ల కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 4న చిత్తూరు జిల్లా, అంగళ్లులో జరిగిన గొడవలో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరు అల్లర్ల కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 4న చిత్తూరు జిల్లా, అంగళ్లులో జరిగిన గొడవలో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. వైసీపీ శ్రేణులు.. టీడీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టి, కవ్వింపు చర్యలకు దిగారు. అలాగే పుంగనూరు, అంగళ్లులో చంద్రబాబు పర్యటను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలను అందరూ గమనిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-08-09T11:16:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising