జగన్ ఓటు పులివెందులలో ఉండడం నేరం కాదా?: పయ్యావుల
ABN, First Publish Date - 2023-08-25T08:47:05+05:30
అమరావతి: ఊరిలో లేకపోతే ఓట్లు తీసేయండి అనడంపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అందుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు.
అమరావతి: ఊరిలో లేకపోతే ఓట్లు తీసేయండి అనడంపై టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అందుకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం జగన్ పుట్టినప్పటి నుంచీ పులివెందులలో ఉన్నారా? అని నిలదీశారు. 30 ఏళ్లుగా ఆయన బయట ఉన్నా.. పులివెందులలో ఆయనకు ఓటు ఎందుకు ఉందని నిలదీశారు. ఈ లెక్క ప్రకారం ఆయన ఓటు అక్కడ ఉండడం నేరం కాదా? అని అన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-08-25T08:48:05+05:30 IST