ప్రజాక్షేత్రంలోకి పవన్ వారాహి యాత్ర..
ABN, First Publish Date - 2023-06-14T10:59:40+05:30
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మరి కాసేపట్లో అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పూజలు చేసిన తర్వాత జనసేనాని ప్రజాక్షేత్రంలోకి పాదం మోపనున్నారు. వైసీపీలో వణుకు పుట్టించేలా వారాహి యాత్ర ఉండనున్నట్లు జనసేన నేతలు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-06-14T10:59:40+05:30 IST