ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-15T11:43:19+05:30

విజయవాడ: జనసేన, టీడీపీ పొత్తు ఖరారుతో వైసీపీ నేతల్లో వణుకు పుడుతోందని, జగన్ అండ్ కో.. ఇక సర్దుకోవడమే తరువాయని జనసేన నేత పోతిన మహేష్ జోష్యం చెప్పారు. టీడీపీ, జనసేన శ్రేణులు కలిసి సంయుక్త కార్యాచరణతో ముందుకు సాగుతామని అన్నారు.

విజయవాడ: జనసేన, టీడీపీ పొత్తు ఖరారుతో వైసీపీ నేతల్లో వణుకు పుడుతోందని, జగన్ అండ్ కో.. ఇక సర్దుకోవడమే తరువాయని జనసేన నేత పోతిన మహేష్ జోష్యం చెప్పారు. టీడీపీ, జనసేన శ్రేణులు కలిసి సంయుక్త కార్యాచరణతో ముందుకు సాగుతామని అన్నారు. పవన్ కల్యాణ్‌ను ప్యాకేజీ అనే వైసీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ప్రజలకు అన్యాయం జరిగితే స్పందించని మంత్రులు, ఎమ్మెల్యేలు తగిన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-16T19:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising