ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు

ABN, First Publish Date - 2023-09-28T09:36:45+05:30

అమరావతి: సోషల్ మీడియాలో పలువురు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు 26 మందిపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని ఏపీ హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది.

అమరావతి: సోషల్ మీడియాలో పలువురు న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు 26 మందిపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని ఏపీ హైకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా ఐడీలను గుర్తించి వారికి నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన కేసులకు సంబంధించి ఇటీవల విజయవాడ కోర్టుతో పాటు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో పలువురు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని ఫిర్యాదులు వచ్చాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-28T09:36:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising