ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లోక్‌సభలో మోదీపై అవిశ్వాస తీర్మానం..

ABN, First Publish Date - 2023-08-08T11:30:05+05:30

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి లోక్ సభలో చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వ ఎన్డీయే ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి లోక్ సభలో చర్చ జరగనుంది. అవిశ్వాస తీర్మానంపై చర్చను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. దీంతో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఉదయం 10 గంటలకు విపక్ష ఎంపీలు సమావేశం అయ్యారు. కాగా రాహుల్ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అయిన తర్వాత రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంటుకు బయల్దేరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-08T11:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising