ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొత్త రిజిస్ట్రేషన్ విధానంపై కోర్టులో పిటిషన్

ABN, First Publish Date - 2023-09-08T11:53:08+05:30

అమరావతి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రిజిస్ట్రేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త రిజిస్ట్రేషన్ విధానం రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమని కంకిపాడుకు చెందిన కొత్తపల్లి శివరాం ప్రసాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.

అమరావతి: జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రిజిస్ట్రేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొత్త రిజిస్ట్రేషన్ విధానం రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమని కంకిపాడుకు చెందిన కొత్తపల్లి శివరాం ప్రసాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. సాక్షులు లేని దస్తావేజులు చెల్లనివిగా పరిగణించబడతాయని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రజల ఆస్తులకు సంబంధించిన పత్రాలు అందించకుండా కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తామంటూ చేసిన ప్రకటన రిజిస్ట్రేషన్ చట్టాలకు వ్యతిరేకమని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-08T11:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising