అమ్మ ఒడి రావడం లేదని అడుక్కోవాలా..?
ABN, First Publish Date - 2023-06-28T11:05:44+05:30
నెల్లూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గజమాలలు, పూల వర్షం, డప్పులు, టపాసుల మోతలు, యువత కేరింతలతో ముందుకు సాగుతోంది.
నెల్లూరు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర గజమాలలు, పూల వర్షం, డప్పులు, టపాసుల మోతలు, యువత కేరింతలతో ముందుకు సాగుతోంది. అన్నమేడు గ్రామంలో రైతులు, స్థానిక మహిళలతోపాటు విద్యార్థినిలు తమ సమస్యలను లోకేష్కు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ‘‘లోకేష్ గారిని చాలా అడిగాం.. ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లాం.. అన్నింటికి వారు పరిష్కారం చేస్తారని అనుకుంటున్నాం.. జగన్ వస్తే ఏదో చేస్తారని అనుకున్నామం.. కానీ ఏం చేయలేదు.. అమ్మ ఒడి పడుతుందని వాలంటీర్లు చెబుతారు.. కానీ పడడంలేదు.. తామే సచివాలయంకు వెళ్లి అమ్మఒడి కావాలని అడుక్కోవాలాంట..’’ మరి వాలంటీర్లు ఎందుకని విద్యార్థినులు ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...
Updated Date - 2023-06-28T11:07:56+05:30 IST