ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్ రెడ్డి

ABN, First Publish Date - 2023-08-14T11:34:46+05:30

హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా సీబీఐ కోర్టుకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. కోర్టుకు హాజరుకావాలని గత నెల 14న అవినాష్‌కు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది...

హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగా సీబీఐ కోర్టుకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. కోర్టుకు హాజరుకావాలని గత నెల 14న అవినాష్‌కు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. కేసులో అనుబంధ చార్జి షీటును సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. వివేక హత్య కేసులో అవినాష్‌ను 8వ నిందితుడిగా సీబీఐ చేర్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-14T11:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising