ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister KTR: కరీంనగర్‎లో ఈసారి గులాబీ జెండా ఎగురవేస్తాం..

ABN, First Publish Date - 2023-01-11T07:27:11+05:30

మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్‌ ప్రధాన కార్యాలయంలో(Cess Head Office) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం, అనంతరం సిరిసిల్ల పద్మనాయక కల్యాణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Rajanna Sirisilla: మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్‌ ప్రధాన కార్యాలయంలో(Cess Head Office) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం, అనంతరం సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ (Minister KTR)మాట్లాడుతూ.. గుజరాతోళ్లు దోచుకున్న సంపద, పైసలే సెస్‌ ఎన్నికల్లో వచ్చాయని, బండి సంజయ్‌ రూ.5 కోట్లు తెచ్చి ఓటుకు రూ.4 వేల వరకు పంచుతున్నారంటూ అనేక మంది ఫోన్లు చేశారని తెలిపారు. సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంఘం (సెస్‌) ఎన్నికల్లో ట్రైలర్‌ మాత్రమే చూపించామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అసలు సినిమా చూపిస్తామన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంపై గులాబీ జెండా ఎగరేయడానికి సిరిసిల్ల నుంచే జైత్రయాత్ర ప్రారంభించాలని, బీఆర్‌ఎస్‌ శ్రేణులు అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-01-11T07:29:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising