ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గద్దర్‌తో 40 ఏళ్ల అనుబంధం: కొప్పుల ఈశ్వర్

ABN, First Publish Date - 2023-08-07T10:34:35+05:30

హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ మృతదేహానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గద్దరన్నతో 40 సంవత్సరాల అనుబంధం ఉందని అన్నారు.

హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ మృతదేహానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గద్దరన్నతో 40 సంవత్సరాల అనుబంధం ఉందని అన్నారు. గద్దరన్న ఒక వ్యక్తి కాదు.. శక్తి అని పేర్కొన్నారు. ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయో, ఉద్యమాలు ఉంటాయో, దోపిడీ పీడన ఉంటుందో.. అక్కడ గద్దరన్న పాటు ఉంటుందని అన్నారు. గద్దరన్న 50 ఏళ్ల జీవిత చరిత్రలో ఈ దేశం, ప్రాంత విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహా వ్యక్తి గద్దరన్న అని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-07T10:34:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising