ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nizamabad Dist.: ప్రభుత్వంపై మిల్లర్ల తిరుగుబాటు

ABN, First Publish Date - 2023-05-11T10:29:21+05:30

నిజామాబాద్ జిల్లా: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad Dist.)లో రైస్ మిల్లర్లు మొండికేసారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిజామాబాద్ జిల్లా: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad Dist.)లో రైస్ మిల్లర్లు మొండికేసారు. తడిసిన ధాన్యం కొనాలని ప్రభుత్వం నిర్ణయించగా ఇక్కడి రైస్ మిల్లర్లు (Rice Millers) ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. తడిసిన, ముక్కిన ధాన్యం తీసుకోలేమని మిల్లర్లు ఏకంగా అధికారులకు లేఖ (Letter) రాశారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో ధాన్యం తూకాలకు బ్రేక్ పడింది. ఇంతకీ ఇందూర్‌లోనే మిల్లర్లు ఎందుకు తిరగబడ్డారు? ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-11T10:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising