ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్ర ప్రజలకు నారా లోకేష్ లేఖ

ABN, First Publish Date - 2023-09-11T10:53:27+05:30

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. కన్నీళ్లతో, బరువెక్కిన హృదయంతో లేఖ రాస్తున్నానని అన్నారు.

అమరావతి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ‘‘కన్నీళ్లతో, బరువెక్కిన హృదయంతో లేఖ రాస్తున్నా.. తెలుగువారి అభ్యున్నతికి మా నాన్న శ్రమించారు.. లక్షలమంది జీవితాల్లో మార్పు రావాలని తపించారు.. నాన్న నుంచి ప్రేరణ పొంది ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నా.. రాజకీయ పగలు, కక్షలకు హద్దులు లేవా?.. మా నాన్న పోరాట యోధుడు.. నేనూ అంతే.. ఈ యుద్ధంలో నాతో కలిసి రావాలని ప్రజలను కోరుతున్నా’’ అంటూ లోకేష్ లేఖ రాశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-11T10:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising