ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ నాయకుల భూ కబ్జాలు...

ABN, First Publish Date - 2023-06-13T11:10:02+05:30

శ్రీ సత్యసాయి జిల్లా: ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే వైసీపీ నేతల భూ దాహం తీరటంలేదు. సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన శేషం లక్ష్మన్నకు చెందిన భూమిని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీ సత్యసాయి జిల్లా: ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే వైసీపీ నేతల భూ దాహం తీరటంలేదు. సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన శేషం లక్ష్మన్నకు చెందిన భూమిని అధికారపార్టీకి చెందిన వైసీపీ నాయకులు కబ్జా చేసేందుకు యత్నించారు. లక్ష్మన్నకు చెందిన భూమిని వేరొకరిపేరు మీద మార్చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-13T11:10:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising