ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీలో ఎమర్జెన్సీని మించిన అరాచకం: కోటంరెడ్డి

ABN, First Publish Date - 2023-09-14T11:48:03+05:30

నెల్లూరు: ఏపీలో ఎమర్జెన్సీని మించిన అరాచకం కొనసాగుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. టీడీపీతో కలిసి సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు పోరాడుతున్నాయని, ప్రజలందరూ పోరాడాల్సిన సమయమని ఆయన అన్నారు.

నెల్లూరు: ఏపీలో ఎమర్జెన్సీని మించిన అరాచకం కొనసాగుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. టీడీపీతో కలిసి సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు పోరాడుతున్నాయని, ప్రజలందరూ పోరాడాల్సిన సమయమని ఆయన అన్నారు. చంద్రబాబుపై అక్రమకేసు, అక్రమ అరెస్టులపై విస్తృతంగా చర్చించాలని కోటంరెడ్డి సూచిస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో గుసగుసల ఉద్యమం తరహాలో ప్రజలందరూ ఉద్యమించాలని ఆయన పిలుపిచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-14T11:48:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising