ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కోడికత్తి కేసు విశాఖకు బదిలీ..

ABN, First Publish Date - 2023-08-08T11:47:15+05:30

అమరావతి: ఏపీలో సంచలనం కలిగించిన కోడికత్తి కేసు విచారణ మంగళవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరగనుంది. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌తో పాటు సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై విచారణ చేపట్టే అవకాశం ఉంది.

అమరావతి: ఏపీలో సంచలనం కలిగించిన కోడికత్తి కేసు విచారణ మంగళవారం విజయవాడ ఎన్ఐఏ కోర్టులో జరగనుంది. నిందితుడు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్‌తో పాటు సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. అయితే ఈ కేసును విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ.. విజయవాడ ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి గతవారమే ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన బదిలీ ఉత్తర్వులు ఇవాళ ఇవ్వనున్నారు. కాగా కేసు బదిలీపై నిందితుడి తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-08-08T11:47:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising