ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అసెంబ్లీ ఎన్నికల బరిలో కిషన్ రెడ్డి సతీమణి

ABN, First Publish Date - 2023-08-22T11:34:56+05:30

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అనుకుంటోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అనుకుంటోంది. ఇటీవల ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అభ్యర్థుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరోవారం పది రోజుల్లో తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయనుంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు గణనీయమైన సీట్లు కేటాయించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి కూడా తొలిసారి అసెంబ్లీ బరిలో నిలవాలని అనుకుంటున్నట్లు తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-22T11:34:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising