ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణలో పోటీపై కాసాని కీలక వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2023-10-17T10:37:42+05:30

హైదరాబాద్: తెలంగాణలో పొత్తులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. తెలంగాణ జనసేన ప్రతినిధులు తనను కలిసిన మాట వాస్తవమేనన్నారు.

హైదరాబాద్: తెలంగాణలో పొత్తులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. తెలంగాణ జనసేన ప్రతినిధులు తనను కలిసిన మాట వాస్తవమేనన్నారు. ఇక తెలంగాణలో పోటీకి 119 మంది అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. బుధవారం మరోసారి చంద్రబాబును కలిసాక అభ్యర్థుల జాబితాపై స్పష్టత వస్తుందన్నారు. ఎన్నికల్లో టీటీడీపీ పోటీ చేయదనే అపోహను నమ్మోద్దని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-17T10:37:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising