ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అంగళ్లు కేసులో హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2023-09-14T11:08:46+05:30

చిత్తూరు జిల్లా: అంగళ్లు ఘర్షణల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ ఘటనలో ఆయనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

చిత్తూరు జిల్లా: అంగళ్లు ఘర్షణల కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ ఘటనలో ఆయనపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో ఏ-1గా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే పలువురికి ముందస్తు బెయిల్, మరికొందరికి బెయిల్ వచ్చింది. దీంతో వారు కడప, చిత్తూరు జైళ్లలో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబును అన్యాయంగా ఇరికించారని.. కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-14T11:08:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising