ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ganta Srinivasa Rao: ఇది ట్రైలర్ మాత్రమే...అసలైంది తర్వాత ఉంది..

ABN, First Publish Date - 2023-05-30T11:36:24+05:30

విశాఖ: రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు ఊహించిన దానికంటే విజయవంతం అయిందని, మహానాడుకు విచ్చేసిన వారందరికీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కృత్ఞతలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: రాజమండ్రిలో నిర్వహించిన మహానాడు (Mahanadu) ఊహించిన దానికంటే విజయవంతం అయిందని, మహానాడుకు విచ్చేసిన వారందరికీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) కృత్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ మినీ మేనిఫెస్టో ప్రజల్లో సంచలనం కలిగించిందని.. వైసీపీ నేతల్లో గుబులు రేగుతోందన్నారు. కొంతమంది వైసీపీ నేతలు ఉక్రోషం తట్టుకోక టీడీపీ మేనిఫెస్టోను చించి వేశారని అన్నారు. టీడీపీకి మేనిఫెస్టో.. భగవద్గీత, ఖరాన్, బైబిల్ లాంటిందని, ఇది ట్రైలర్ మాత్రమేనని...అసలైనది తర్వాత ఉందని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-30T11:39:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising