ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గద్దర్ మృతి తెలంగాణ సమాజాన్ని కలిచివేసింది: పుట్ట మధు

ABN, First Publish Date - 2023-08-07T10:16:37+05:30

హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దరన్న ఎంతోమంది యువకులకు ఉత్సాహన్నిచ్చి, మార్గాన్ని చూపించారని పుట్ట మధు అన్నారు. పోరాడితే పోయేదేమీలేదని బానిస సంకేళ్లని ఈ తరానికి చూపించినటువంటి గొప్ప నాయకుడిగా, గాయకుడిగా, కవిగా పేరుపొందారన్నారు.

హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దరన్న ఎంతోమంది యువకులకు ఉత్సాహన్నిచ్చి, మార్గాన్ని చూపించారని పుట్ట మధు అన్నారు. పోరాడితే పోయేదేమీలేదని బానిస సంకేళ్లని ఈ తరానికి చూపించినటువంటి గొప్ప నాయకుడిగా, గాయకుడిగా, కవిగా పేరుపొందారన్నారు. తెలంగాణ ఆవిర్భవంలో కూడా ప్రముఖ పాత్ర పోషించిన గద్దరన్న ఇక లేకపోవడం చాలా బాధాకరమని, ఆయన కుటుంబాన్ని ఎంతగా కలిచివేస్తోందో.. అంతకన్న ఎక్కువగా తెలంగాణ సమాజాన్ని కలిచివేసిందని పుట్ట మధు వ్యాఖ్యానించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-07T10:16:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising