ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థులపై కసరత్తు..

ABN, First Publish Date - 2023-09-20T11:05:54+05:30

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఒడపోసిన జాబితాపై బుధవారం స్క్రీనింగ్ కమిటీ సమీక్ష చేపట్టనుంది. ఈ ప్రక్రియను ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించనుంది.

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఒడపోసిన జాబితాపై బుధవారం స్క్రీనింగ్ కమిటీ సమీక్ష చేపట్టనుంది. ఈ ప్రక్రియను ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించనుంది. కమిటీ ఛైర్మన్ మురళీధరన్, సభ్యులు జిగ్నేష్ మేవాని, బాబా సిద్దిఖీ, ఎక్స్ ఆఫీషియల్ సభ్యుడు మాణిక్‌రావు ఠాక్రే, తెలంగాణ నేతలు రేవంత్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ ఈ సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఇప్పటికే పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు, ఇతర బృందాలు సర్వేలు నిర్వహించినట్లు చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-20T11:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising