ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీబీఐ చార్జిషీట్‌పై ఉత్కంఠ..

ABN, First Publish Date - 2023-06-30T10:42:08+05:30

హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ శుక్రవారంతో ముగియనుంది. జూన్ 30వ తేదీలోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలోనే సుప్రీకోర్టు ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ శుక్రవారంతో ముగియనుంది. జూన్ 30వ తేదీలోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలోనే సుప్రీకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘంగా సాక్షులను, నిందితులను అనుమానితులను సీబీఐ విచారించింది. ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. ముందస్తు బెయిల్ పొందిన తర్వాత అవినాష్‌ను సీబీఐ ఐదుసార్లు విచారించింది. మరోవైపు మధ్యంతర చార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేయనుంది. దాంతో సీబీఐ చార్జిషీట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-06-30T10:51:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising