అంగళ్లు కేసులో బాబుకు ముందస్తు బెయిల్..
ABN, First Publish Date - 2023-10-13T11:39:06+05:30
అమరావతి: అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో అంగళ్లులో జరిగిన ఘటనలకు సంబంధించి శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు బెయిల్ ఇచ్చింది.
అమరావతి: అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైంది. చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో అంగళ్లులో జరిగిన ఘటనలకు సంబంధించి శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు బెయిల్ ఇచ్చింది. లక్ష రూపాయలు పూచీకత్తు, రెండు షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-13T11:39:06+05:30 IST