ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజధాని కౌలు రైతులకు సీఆర్డీయే షాక్

ABN, First Publish Date - 2023-08-11T11:14:32+05:30

అమరావతి: రాజధాని రైతుల కౌలు చెల్లింపులో సీఆర్డీయే కొత్త జిమ్మిక్ ప్లే చేస్తోంది. కోర్టుకు వెళ్లిన రైతులకు మాత్రమే బిల్లులు చెల్లించి ఆర్థిక శాఖ చేతులు దులుపుకుంది. మిగిలినవారు కూడా కౌలు పడుతుందని ఎదురు చూశారు.

అమరావతి: రాజధాని రైతుల కౌలు చెల్లింపులో సీఆర్డీయే కొత్త జిమ్మిక్ ప్లే చేస్తోంది. కోర్టుకు వెళ్లిన రైతులకు మాత్రమే బిల్లులు చెల్లించి ఆర్థిక శాఖ చేతులు దులుపుకుంది. మిగిలినవారు కూడా కౌలు పడుతుందని ఎదురు చూశారు. ఇప్పటి వరకు కౌలు డబ్బులు వారి ఖాతాల్లో పడలేదు. దీనిపై రాజధాని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు సీఆర్డీయే అధికారులు మాత్రం కేవలం 12 బిల్లులనే అప్ లోడ్ చేశారు. మొత్తం 22,948 మంది రైతులకు రూ. 183 కోట్ల 17 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-11T11:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising