ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎం కేసీఆర్ హామీ నెరవేరిందా..?

ABN, First Publish Date - 2023-07-22T11:03:17+05:30

భద్రాచలం: ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 39.5 అడుగులకు చేరుకుంది.

భద్రాచలం: ఎగువ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో గోదావరిలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 39.5 అడుగులకు చేరుకుంది. దుగువన ఉన్న శబరి నది పోటువల్ల గోదావరిలో ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రవాహం మరింత తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరిస్తామని అధికారులు వెల్లడించారు. గోదావరి వరద గండం నుంచి శాశ్వత పరిష్కారం కోసం భద్రాచలం చుట్టూ కరకట్ట నిర్మాణం చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ నెరవేరిందా? గతేడాది ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై స్థానిక నేతలు ఏమంటున్నారు? దీనిపై మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-07-22T11:03:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising