ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ

ABN, First Publish Date - 2023-08-19T11:31:44+05:30

ఏలూరు జిల్లా: పెదపాడు మండలం, వీరమ్మకుంటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు.

ఏలూరు జిల్లా: పెదపాడు మండలం, వీరమ్మకుంటలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణ జరిగింది. పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెండు పార్టీల నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులపై లాఠీచార్జ్ చేశారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మోహరించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-19T11:31:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising