ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చంద్రబాబు పిటిషన్లపై నేడు విచారణ..

ABN, First Publish Date - 2023-09-27T10:46:53+05:30

అమరావతి: తనకు మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ బుధవారం జరగనుంది.

అమరావతి: తనకు మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ బుధవారం జరగనుంది. విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు మంగళవారం సెలవు పెట్టడంతో రెండో అదనపు జిల్లా జడ్జి సత్యానంద్ ఇన్చార్జ్‌గా వ్యవహరించారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాదులు ప్రమోద్ దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. అవి రెగ్యులర్ కోర్టులో విచారిస్తారని చెప్పిన న్యాయమూర్తి తదుపరి విచారణ బుధవారం నాటికి వాయిదా వేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-27T10:46:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising