ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్..

ABN, First Publish Date - 2023-09-08T11:18:43+05:30

అనంతపురం జిల్లా: జగన్ రెడ్డి పాలనలో అన్నీ ధరలు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా, గుత్తిలో ‘బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ సభలో పాల్గొన్నారు. యువగళం ప్రజాబలంగా మారిందన్నారు.

అనంతపురం జిల్లా: జగన్ రెడ్డి పాలనలో అన్నీ ధరలు పెరిగాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా, గుత్తిలో ‘బాబు షూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ’ సభలో పాల్గొన్నారు. యువగళం ప్రజాబలంగా మారిందన్నారు. యువగళం వాలంటీర్లపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇసుకను వైసీపీ నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌కు ధైర్యం ఉంటే గుత్తికి రావాలని ఏం చేసింది చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన పోవాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-09-08T11:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising