ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేంద్రం షాకింగ్ నిర్ణయం..

ABN, First Publish Date - 2023-08-04T10:23:57+05:30

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించి అందరినీ ఆశ్చర్యపరిచిన కేంద్రం ఇప్పుడు తాజాగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించి అందరినీ ఆశ్చర్యపరిచిన కేంద్రం ఇప్పుడు తాజాగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. వాటి దిగుమతులను నిలిపివేశామని, ఇది తక్షణమే అమలులోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గురువారం ప్రకటించింది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-04T10:23:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising