ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వరద నీటి మధ్యలో చిక్కుకున్న బస్సు..

ABN, First Publish Date - 2023-07-24T11:34:37+05:30

అల్లూరి జిల్లా: వరద నీటి మధ్యలో బస్సు చిక్కుకుపోయింది. అల్లూరి జిల్లా, చింతూరు మండలం, కుయిగూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిషా నుంచి ఏపీకి ప్రయాణీకులతో వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు కోయిగూరువాగు వంతెనపై...

అల్లూరి జిల్లా: వరద నీటి మధ్యలో బస్సు చిక్కుకుపోయింది. అల్లూరి జిల్లా, చింతూరు మండలం, కుయిగూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిషా నుంచి ఏపీకి ప్రయాణీకులతో వస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు కోయిగూరువాగు వంతెనపై వరద నీరు ఉన్నా దాటించేందుకు బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు. అయితే వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో మధ్యలో బస్సు నిలిచిపోయింది. సకాలంలో ప్రయాణీకులు బస్సు నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-07-24T11:34:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising