ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐని నాలుగు రోజుల గడువు కోరిన అవినాష్ రెడ్డి

ABN, First Publish Date - 2023-05-16T12:18:16+05:30

అమరావతి: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మంగళవారం విచారణకు హాజరకాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మంగళవారం విచారణకు హాజరకాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు సంబంధించిన విషయంలో మరో నాలుగు రోజుల గడువు కావాలని చెప్పి సీబీఐను అభ్యర్ధించారు. మరోవైపు సీబీఐ కార్యాలయం వద్ద కూడా అవినాష్ వస్తారనే ఉద్దోశంతో సీబీఐ అధికారులు ఎదురు చూస్తున్నారు. కాగా అవినాష్ అభ్యర్ధ్యనపై సీబీఐ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-16T12:18:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising