ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరోసారి సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి గైర్హాజరు..

ABN, First Publish Date - 2023-05-19T11:43:22+05:30

హైదరాబాద్: కర్ణాటక (Karnataka) ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్‌ (Telangana Congress)లో జోష్‌ (Josh) నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీబీఐ (CBI) విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) మరోసారి గైర్హాజరయ్యారు. కేసు కీలక దశలో ఉన్న క్రమంలో విచారణకు అవినాష్ గైర్హాజరవుతున్నారు. తన తల్లికి ఆరోగ్యం బాగోలేనందున విచారణకు రావడంలేదని.. సీబీఐకి లేఖ రాశారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్లోని తన ఇంటి నుంచి బయలుదేరిన ఎంపీ అవినాష్ వెంట ఆయన అనుచరులు వెళుతున్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన కాన్వాయ్ మెహదీపట్నం వైపు మళ్లింది. పులివెందులకే అవినాష్ వెళ్తున్నట్లు సమాచారం.. తల్లి అనారోగ్యం కారణంగా పులివెందులకు బయలుదేరినట్లు తెలియవచ్చింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి...

Updated Date - 2023-05-19T11:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising