ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మీబిడ్డనంటూ.. జగన్ పెద్ద డ్రామా.. : అచ్చెన్నాయుడు

ABN, First Publish Date - 2023-10-20T13:02:41+05:30

అమరావతి: ఎంతోమంది నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేశారని, ఎన్నో రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని.. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి పాలనను ఇంతవరకు చూడలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

అమరావతి: ఎంతోమంది నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పని చేశారని, ఎన్నో రాజకీయ పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయని.. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి పాలనను ఇంతవరకు చూడలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్‌కు, ఈ ప్రభుత్వానికి కర్రకాల్చి, వాతపెట్టి బంగాళాఖాతంలో కలపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇప్పుడు సీఎం కొత్త డ్రామాకు తెర తీశారని, ప్రతి సమావేశంలో ‘నేను మీ బిడ్డను.. మా ఎస్సీలు.. మా ఎస్టీలు.. మా బీసీలు.. మా మైనాటీలు’ అంటూ కొత్త పల్లవిని వినిపిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Updated Date - 2023-10-20T13:02:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising