సుప్రీంలో 17ఏపై వాడీ వేడి వాదనలు..
ABN, First Publish Date - 2023-10-17T10:47:37+05:30
అమరావతి: సుప్రీం కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్లపై మంగళవారం విచారణ జరగనుంది. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్పై వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు ఇరుపక్షాల వాదోపవాదాలు జరిగాయి.
అమరావతి: సుప్రీం కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్లపై మంగళవారం విచారణ జరగనుంది. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్పై వాదనలు కొనసాగనున్నాయి. ఈ కేసులో ఇప్పటికే మూడుసార్లు ఇరుపక్షాల వాదోపవాదాలు జరిగాయి. ఈరోజు కూడా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ వర్తింపుపై వాదోపవాదాలు జరగనున్నాయి. సెక్షన్ 17ఏ వర్తిస్తుందని చంద్రబాబు తరఫు లాయర్లు.. ఈ సెక్షన్ వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలైన మరో పిటిషన్పై విచారణ జరగనుంది. వరుసగా పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-10-17T10:47:37+05:30 IST