ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ఓట్ల తొలగింపులు.. చేర్పులకు వేలల్లో ధరఖాస్తులు..

ABN, First Publish Date - 2023-08-24T10:31:38+05:30

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించి ఓట్ల తొలగింపు.. చేర్పులకు వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇన్ని వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు అయోమయానికి గురౌతున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించి ఓట్ల తొలగింపు.. చేర్పులకు వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఇన్ని వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు అయోమయానికి గురౌతున్నారు. దీనికి సంబంధించి వైసీపీ హస్తం ఉందని అర్థమవుతోంది. దీనిపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదుల్లో తీవ్రత కనిపించిన చోట ఎన్నికల కమిషన్ కూడా చర్యలకు ఉపక్రమిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-24T10:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising