ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినాష్ గురించి అడిగినందుకు మీడియాపై ఏపీ స్పీకర్ ఫైర్..

ABN, First Publish Date - 2023-05-21T12:18:40+05:30

శ్రీశైలం: సభను సజావుగా నడపాల్సిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం తెచ్చుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, సీబీఐ అనే మాటలు ఎత్తగానే ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీశైలం: సభను సజావుగా నడపాల్సిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం తెచ్చుకున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, సీబీఐ అనే మాటలు ఎత్తగానే ‘నీకెందుకయ్యా అంటూ’ మీడియాపై సీరియస్ అయ్యారు. అవినాష్ పారిపోతే సీబీఐ చూసుకుంటుంది.. ‘నీకూ.. నాకూ పనేంటంటూ’ విచిత్ర సమాధానం చెప్పారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్లను దర్శించుకున్న సభాపతి తమ్మినేని.. వివేకా హత్య కేసులో అవినాష్ పాత్ర అని ప్రశ్నించగానే ‘నీకు నేను చెప్పాలా? నువ్వేమైనా సీబీఐ చీఫ్‌వా’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-05-21T12:18:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising