ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కలకలం రేపిన ఆంధ్రజ్యోతి కథనం..

ABN, First Publish Date - 2023-08-19T10:23:32+05:30

హైదరాబాద్: నగరం శివారులో వెంకట్రావు ట్రస్టుకు చెందిన అత్యంత విలువైన 102 ఎకరాలను కాజేస్తున్న వైనంపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం కలకలం రేకెత్తించింది.

హైదరాబాద్: నగర శివారులో వెంకట్రావు ట్రస్టుకు చెందిన అత్యంత విలువైన 102 ఎకరాలను కాజేస్తున్న వైనంపై ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనం కలకలం రేకెత్తించింది. న్యాయస్థానంలో కేసులు కొనసాగుతున్నప్పటికీ రంగారెడ్డిజిల్లా నందిగాంలో ఉన్న వందల కోట్ల ఖరీదు చేసే భూములను దొడ్డిదారిన విక్రయిస్తుండడంపై ట్రస్టు భూములు హాంఫట్ శీర్షికన శుక్రవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై సర్వత్రా చర్చ జరిగింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-08-19T10:23:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising