ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విద్యుత్‌ షాక్‌తో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మహిళ మృతి

ABN, First Publish Date - 2023-06-26T02:32:44+05:30

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. వర్షపు నీటిని దాటేందుకు ఒక విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకున్న ఓ మహిళ, విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం సాయంత్రం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూన్‌ 25: ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో దారుణం చోటుచేసుకుంది. వర్షపు నీటిని దాటేందుకు ఒక విద్యుత్‌ స్తంభాన్ని పట్టుకున్న ఓ మహిళ, విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. మృతురాలిని తూర్పు ఢిల్లీకి చెందిన సాక్షి అహుజాగా గుర్తించామని వెల్లడించారు. విద్యుత్‌ షాక్‌ తగిలిన వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదని వివరించారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నగర పోలీసులు తెలిపారు. కాగా.. ఢిల్లీలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఇలాంటి ప్రమాదాలు సంభవించవచ్చని, పౌరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Updated Date - 2023-06-26T02:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising