ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దొంగలకే మళ్లీ తాళాలిచ్చారు: షర్మిల

ABN, First Publish Date - 2023-06-26T03:51:19+05:30

దళితబంధు పథకానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే రాబంధులని చెప్పిన కేసీఆర్‌....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): దళితబంధు పథకానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే రాబంధులని చెప్పిన కేసీఆర్‌.. ఆ దొంగలకే మళ్లీ తాళాలు కట్టబెట్టారని వైఎ్‌సఆర్టీపీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. ఎవరెంత తిన్నారో అన్ని లెక్కలు ఉన్నాయని, బెదిరించి.. ఎన్నికలకు కావాల్సినంత తినండంటూ లబ్ధిదారుల ఎంపిక బాధ్యత మళ్లీ ఇచ్చారని ధ్వజమెత్తారు. ‘నియోజకవర్గానికి 11 వందల మందికి దళిత బంధు ఇస్తున్నరు. అంటే సగం కమిషన్‌ తీసుకున్నా ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 55 కోట్లు. వంద నియోజకవర్గాలకు లెక్క కడితే సుమారు రూ.6వేల కోట్లు. దళిత బిడ్డల పేరు చెప్పి ఎన్నికల వేళ ఎమ్మెల్యేలకు దోచిపెట్టే కుట్ర ఇది’’ అని ఆరోపించారు.

Updated Date - 2023-06-26T03:51:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising