ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్వగ్రామానికి చేరిన తేజస్వినీరెడ్డి భౌతికకాయం

ABN, First Publish Date - 2023-06-26T02:55:51+05:30

ఎంఎస్‌ చేయడానికి వెళ్లి లండన్‌లో దారుణ హత్యకు గురైన హైదరాబాద్‌ బ్రాహ్మణపల్లికి చెందిన కొంతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హయత్‌నగర్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎంఎస్‌ చేయడానికి వెళ్లి లండన్‌లో దారుణ హత్యకు గురైన హైదరాబాద్‌ బ్రాహ్మణపల్లికి చెందిన కొంతం తేజస్వినీరెడ్డి(27) భౌతికకాయం ఆదివారం ఉదయం ఆమె స్వగ్రామం తుర్కయంజాల్‌ మున్సిపాలిటీలోని బ్రాహ్మణపల్లికి చేరుకుంది. 12 రోజులుగా భౌతికకాయం కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబ సభ్యులు తేజస్వినీరెడ్డి మృతదేహాన్ని చూడగానే కుప్పకూలిపోయారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్‌రెడ్డి రాంరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు క్యామ మల్లేష్‌ తదితరులు తేజస్వినీరెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. సాయంత్రం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2023-06-26T02:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising