ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదే కమిషన్‌తో మళ్లీ పరీక్షలా:ప్రవీణ్‌కుమార్‌

ABN, First Publish Date - 2023-05-27T03:51:39+05:30

ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ బండారం బయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ బండారం బయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో గురువారం నాడు సిట్‌ మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంపై ఆయన స్పందించారు. ఒకవైపు అరెస్టులు జరుగుతూనే ఉంటే మరోవైపు సిగ్గులేకుండా ప్రభుత్వం– టీఎస్‌పీఎస్సీలు కుమ్మక్కై అదే కమిషన్‌తో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తున్నాయని ట్విటర్‌ వేదికగా ప్రవీణ్‌ కుమార్‌ ఽఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-05-27T03:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising